విపక్షాల వదంతులే ‘రాజ్యాంగ సవరణ’ భయాలకు కారణం


ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న అసత్యాలు, వ్యాప్తి చేస్తున్న వదంతులే ‘రాజ్యాంగ సవరణ’ భయాలకు కారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. బిజెపి ముస్లింలకో మరే వర్గానికో వ్యతిరేకం కానేకాదని స్పష్టం చేశారు. కుల, మతాల భేదం లేకుండా...

బిజెపి అభ్యర్థులను గెలిపించాలి: రాజ్ నాథ్ సింగ్


‘తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్‌వే లాంటిది. ఎంతోమంది ఉద్యమకారుల బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది. బీఆర్ఎస్.. ప్రజల సొమ్మును లూటీ చేసింది. కాంగ్రెస్‌ కూడా అవినీతి పార్టీనే. అధికారం కోసం బిజెపి రాజకీయాలు చేయదు. దేశ నిర్మాణానికి కృషి చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో...

మోదీ ప్రధాని కావాలనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష


మరోసారి మోదీ ప్రధాని కావాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశ గౌరవ ప్రతిష్టలను మోదీ మాత్రమే పెంచగలరన్న అభిప్రాయం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉందన్నారు. భారత ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం...