యూపీఎస్ తో ద్రవ్య స్థిరత్వం, ఉద్యోగులకు భరోసా


దేశంలో అమల్లో ఉన్న వివిధ రకాల పెన్షన్ పథకాలను సమీకృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) ప్రకటించింది. దీర్ఘకాలిక ద్రవ్య స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే దేశవ్యాప్తంగా రిటైర్ అయిన ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూ వ్యవస్థను సంస్కరించాలనే ప్రధానమంత్రి అచంచలమైన నిబద్ధతకు...

సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తికి ప్రతీక యూపీఎస్


23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 24 గంటల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు కూడా యూపీఎస్ అమలు చేయాలని నిర్ణయించింది. సహకారాత్మక సమాఖ్య వాదానికి ప్రోత్సాహం నరేంద్ర...