ప్రాణత్యాగమే కాదు, జీవించి దేశానికి సేవ చేయడమూ దేశభక్తే


”దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగం మాత్రమే కాదు, జీవించి ఉండి దేశానికి సేవ చేయడం కూడా గొప్ప దేశభక్తి” అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా...

నేరాలలో అగ్రగామి, సైబర్ క్రైమ్ రాజధానిగా తెలంగాణ!


“తెలంగాణాలో క్రైమ్‌ రేట్‌ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్‌ నగరంలో దారుణం.. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు.. హైదరాబాద్‌లో అయితే చెప్పడానికే వీల్లేదు.. బైక్‌ రేసులంటూ ఇష్టమొచ్చినట్టు వెళ్తున్నారు..” అని స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్దికాలం క్రితం ఆందోళన...

కేసీఆర్‌లానే రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్


తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు దోచుకున్న గత కేసీఆర్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా క్షోభ పెట్టింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో, ఎరువులు అందించడంలో, పెట్టుబడి సాయంలో నిబద్ధత చూపించక, మిల్లర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లు చేయడమే తమ విధానంగా వ్యవహరించింది....

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు దగా


ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలబడటానికే బిజెపి ”రైతు గోస – బిజెపి భరోసా” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్....

రైతులు చస్తున్నా స్పందించరా?


రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మండుటెండలో రైతులు అరిగోస పడుతున్నా, వడదెబ్బకు తాళలేక చచ్చిపోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తాలు, తరుగు పేరుతో పెద్ద ఎత్తున కటింగ్ చేస్తూ...

తెలంగాణలో కుప్పకూలిన ధాన్యం కొనుగోలు వ్యవస్థ


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్య వైఖరి వల్ల ధాన్యం కొనుగోలు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నదాతలు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం...

వ్యక్తిత్వ హననానికి తగిన గుణపాఠం


అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ మాత్రం బుద్ధి తెచ్చుకోలేదు. బిజెపి నేతలపై, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై అదే పనిగా అసంబద్ధ ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మే 7న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి...

కాలాన్ని జయించిన ‘సోమనాథ్‌’


సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ‘సోమనాథ్ స్వాభిమాన పర్వ్’ను పురస్కరించుకుని 2026 ప్రారంభంలో అక్కడికి వెళ్లాను. పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయాన్ని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించి 75 వసంతాలు నిండిన సందర్భంగా మే 11న ఆ...

వరుస విజయాలతో బిజెపి దేశవ్యాప్త విస్తరణ


మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక గత రెండు సంవత్సరాలుగా బిజెపి దేశవ్యాప్తంగా జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తూ, చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాస్తోంది. కొత్త రాష్ట్రాల్లో సైతం అద్భుత విజయాలతో అధికారంలోకి వస్తోంది.  2024లో ఒరిస్సాలో మొట్టమొదటిసారి అధికారంలోకి...

రేవంత్ ప్రభుత్వంలో మంత్రులకు సమానంగా సలహాదారులు!


రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రుల సంఖ్యకు దాదాపు సమానంగా సలహాదారులు ఉన్నారు. మరీ విడ్డూరం ఏమిటంటే! కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పేరుతో ఇప్పటికే ఇద్దరు సలహాదారులను ప్రభుత్వం నియమించగా, మరో ముగ్గురు సలహాదారుల నియామకం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం....