సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా వెనుక భారీ అవినీతి


కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి, సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను, ముఖ్యంగా రైతులను, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వ్యవహారంలో అవినీతికి పాల్పడుతుందని, కమీషన్లకు తెరదీసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ధరణిలోని...

వినతి పత్రాలిచ్చేందుకు సచివాలయానికి వెళ్లినా అరెస్టే!


తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా విద్యార్థుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించేందుకు...

ఉధృతంగా బిజెపి అసెంబ్లీ ముట్టడి


ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి – తెలంగాణ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని...

అమెరికాలో ట్రంప్‌తో భేటీకి రేవంత్ రెడ్డి ప్రయత్నించారా?


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు అనుమతించిన కేంద్ర విదేశాంగ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం కాంగ్రెస్ వర్గాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి తన పర్యటన వివరాలను పూర్తిస్థాయిలో అందించకపోవడం, పర్యటన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పకపోవడంతోనే హోదాకు తగ్గట్టు పర్యటన లేదని...

కొండా సురేఖ అసమ్మతితో ఒంటరిగా రేవంత్ రెడ్డి!


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం ప్రారంభమైంది. తక్షణమే ఆమెపై తగిన చర్య తీసుకోలేక తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మీడియా సమావేశం పెట్టించి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేయించాల్సిన...

విధ్వంస రాజకీయాలకు చరమగీతం – వికసిత్ భారతానికి శ్రీకారం


స్వతంత్ర భారతదేశం 80వ పడిలో అడుగుపెట్టింది. అనేక వైరుధ్యాలకు నిలయమైన భారతదేశం ఎక్కువ కాలం మనుగడ సాగించదన్న వాదనలను పటాపంచలు చేస్తూ, భిన్నత్వంలో ఏకత్వానికి ఆదర్శంగా నిలిచాం. ఆకలి కేకల నుంచి ఆహార భద్రత వైపు పయనించాం. అప్పుల కోసం ఆరాటపడే దేశం...

దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు


ఖిలాఫత్ ఉద్యమం నాటి నుంచే కాంగ్రెస్ బుజ్జగింపు, మతతత్వ రాజకీయాలు చేస్తూ దక్షిణాది, ఉత్తరాది పేరుతో దేశాన్ని విడగొట్టే కుట్రలు చేస్తోందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. బాధ్యతాయుతమైన హోదా కలిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత పార్లమెంటులో ప్రజా...

బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు కాంగ్రెస్ నిర్వాకమే


కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, వారిని బీసీ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావడం వల్ల నిజమైన బీసీ వర్గాలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ వాటాను కోల్పోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్...

మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం సంత్ రవిదాస్ ఆశయాలకు విరుద్ధం


మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంటే, ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం సంత్ రవిదాస్ ఆశయాలకు విరుద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి...

మొదటి నుంచీ కాంగ్రెస్ తీరు రావణ కాష్టమే


1857 మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని సూయూజ్ కెనాల్ సత్వర పూర్తితో అణిచివేసినప్పటికీ, అది సృష్టించిన భయం బ్రిటిష్ వారిని దశాబ్దాల పాటు వెంటాడింది. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేందుకే నాటి గవర్నర్ జనరల్ డఫ్రీన్ కుట్రపూరిత ఆలోచనల నుంచి పుట్టిందే...