ఎమర్జెన్సీని తలపించే ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు


“కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేం అందించిన మొదటి ప్రయోజనం ‘స్వేచ్ఛ’. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పని చేసుకొనే వాతావరణం కల్పించాం. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇచ్చాం” అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం...

తెలంగాణలో రూ.9,420 కోట్ల రెవెన్యూ లోటుగా తేల్చిన కాగ్


తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రభుత్వ అంకెల గారడీని బహిర్గతం చేసింది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రూ.297 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా, అది...

అసమర్థ పాలనలో అప్పుల కుప్పగా రాష్ట్రం


గత బీఆర్ఎస్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కూడా మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పులకుప్పగా మారుస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20న రాష్ట్ర అసెంబ్లీలో రూ.3,24,267 కోట్ల రెవెన్యూ వ్యయంతో ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్ వెల్లడి చేస్తుంది....

పేదల ఇండ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తాం


మూసీ ప్రక్షాళనకు బిజెపి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, నది శుభ్రపడాలి, నీరు స్వచ్ఛంగా ఉండాలని, అయితే దాని పేరుతో పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. కేవలం పేరుకు ప్రాజెక్టులు పెట్టడం...

అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ సర్కార్


అధికారంలోకి వచ్చి 26 నెలలు పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఎన్నికల వేళ అన్ని వర్గాలను మభ్యపెట్టి, ఇప్పుడు వారిని నిండా మోసం చేసిందని దుయ్యబట్టారు....

తెలంగాణ ప్రభుత్వంలో ‘షాడో మంత్రివర్గం’ పెత్తనం!


ప్రభుత్వ పాలనా యంత్రాంగం అంతా రాష్ట్ర సచివాలయం కేంద్రంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో మొత్తం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకొంటూ ఉంటారు. వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి...

రాష్ట్రంలో మహిళలు సురక్షితంగా లేని ‘ప్రజా పాలన’


తెలంగాణలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, మహిళలపై హింస, గృహ హింస, ఇతర నేరాల కేసులు వేలల్లో నమోదవుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని, ఎన్నికల ముందు...

రేవంత్ సర్కార్ తీరుతో విశ్రాంత ఉద్యోగుల్లో విషాదం


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తాన్ని అంధకారంగా మార్చారని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు దుయ్యబట్టారు. ఈ కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనందంగా జీవించాల్సిన వారి...

ఇటు మూసీ బాధితులు.. అటు వెలుగుమట్ల నిరాశ్రయులు.. పీడితులకు అండగా బిజెపి


తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలనలో బలవుతున్న వారికి బిజెపి అండగా నిలుస్తోంది. అభివృద్ధి పేరిట ఇళ్లు కూలగొడుతున్నా.. అక్రమాలంటూ నిరాశ్రయులను చేస్తున్నా.. ఓటుబ్యాంకు రాజకీయాలకు పట్టం కడుతూ హిందువులపై దాడులకు తెగబడుతున్నా.. బిజెపి బాధితుల పక్షాన నిలుస్తోంది. న్యాయం చేయాలంటూ రేవంత్ ప్రభుత్వాన్ని...

నేటి రాజకీయాలు వాజ్‌పేయి ఆదర్శాలకు విరుద్ధం


భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా, ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించిన తీరు నేటికీ ఆదర్శమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. దురదృష్టవశాత్తు నేడు తెలంగాణలో చట్టసభల పరిస్థితి ఆ...