సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా వెనుక భారీ అవినీతి


కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి, సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను, ముఖ్యంగా రైతులను, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వ్యవహారంలో అవినీతికి పాల్పడుతుందని, కమీషన్లకు తెరదీసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ధరణిలోని...

అమెరికాలో ట్రంప్‌తో భేటీకి రేవంత్ రెడ్డి ప్రయత్నించారా?


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు అనుమతించిన కేంద్ర విదేశాంగ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం కాంగ్రెస్ వర్గాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి తన పర్యటన వివరాలను పూర్తిస్థాయిలో అందించకపోవడం, పర్యటన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పకపోవడంతోనే హోదాకు తగ్గట్టు పర్యటన లేదని...

దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు


ఖిలాఫత్ ఉద్యమం నాటి నుంచే కాంగ్రెస్ బుజ్జగింపు, మతతత్వ రాజకీయాలు చేస్తూ దక్షిణాది, ఉత్తరాది పేరుతో దేశాన్ని విడగొట్టే కుట్రలు చేస్తోందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. బాధ్యతాయుతమైన హోదా కలిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత పార్లమెంటులో ప్రజా...

మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం సంత్ రవిదాస్ ఆశయాలకు విరుద్ధం


మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంటే, ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం సంత్ రవిదాస్ ఆశయాలకు విరుద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి...

విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే కాంగ్రెస్‌ను నిలదీస్తాం‌


తెలంగాణలోని సుమారు 40 లక్షల విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తూ, విద్యావ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి, నిరంకుశ పోకడలకు నిరసనగా బిజెపి తెలంగాణ పోరుబాట పట్టింది. ‘ఫీజుల బకాయి – బిజెపి లడాయి’ కింద బీజేవైఎం, బిజెపి అనేక...

‘క్రిమినల్ వేస్ట్’.. ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం


తెలంగాణ ముఖ్యమంత్రి, స్వయంగా పాఠశాల విద్య, ఉన్నతవిద్య, సాంకేతిక విద్య శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్ రెడ్డి.. ఇంజనీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అని ప్రస్తావించడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. సీఎం వంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి.. ఒక సమస్యపై ఆరోగ్యకరమైన,...

శ్రీశైలంకు వరద ప్రవాహం.. పాలమూరు పొలాలకు చుక్కనీరు లేదు


కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదల అవుతుండటంతో శ్రీశైలానికి ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతోంది. జలాశయానికి భారీగా ప్రవాహం వస్తుండటంతో అధికారులు ఇరు రాష్ట్రాల జలవిద్యుత్ కేంద్రాల్లో...

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తెలంగాణ పరిస్థితి


(జూన్ 30న మేడ్చల్ మల్కాజ్ గిరి ఘట్కేసర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆమోదించిన రాజకీయ తీర్మానం) తెలంగాణలో నేడు పరిస్థితి ‘పైరు పచ్చగా ఉన్నా.. పందికొక్కులు మేసినట్లు’ తయారైంది. స్వరాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తయినా.. అమరుల త్యాగాలు, నీళ్లు-నిధులు-నియామకాల ఆకాంక్షలు...

రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు


(రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో అరిగోస పడుతున్న రైతులకు భరోసా కల్పించే దిశగా వ్యవసాయ తీర్మానం)  వరంగల్ రైతు డిక్లరేషన్‌తో అన్నదాతలకు అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక అందులో ఒక్క హామీని అమలు చేయలేదు. రుణమాఫీ నుంచి రైతు భరోసా...

నరేంద్ర మోదీ.. యుగానికొక్కడు


(వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పునాది వేస్తూ విజయవంతంగా 12 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందిస్తూ తీర్మానం)  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పాలన భారత చరిత్రలో మేలిమలుపు అనడంలో అతిశయోక్తి లేదు....