కేసీఆర్‌లానే రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్


తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు దోచుకున్న గత కేసీఆర్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా క్షోభ పెట్టింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో, ఎరువులు అందించడంలో, పెట్టుబడి సాయంలో నిబద్ధత చూపించక, మిల్లర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లు చేయడమే తమ విధానంగా వ్యవహరించింది....

రైతులు చస్తున్నా స్పందించరా?


రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మండుటెండలో రైతులు అరిగోస పడుతున్నా, వడదెబ్బకు తాళలేక చచ్చిపోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తాలు, తరుగు పేరుతో పెద్ద ఎత్తున కటింగ్ చేస్తూ...

వ్యక్తిత్వ హననానికి తగిన గుణపాఠం


అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ మాత్రం బుద్ధి తెచ్చుకోలేదు. బిజెపి నేతలపై, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై అదే పనిగా అసంబద్ధ ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మే 7న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి...

రేవంత్ ప్రభుత్వంలో మంత్రులకు సమానంగా సలహాదారులు!


రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రుల సంఖ్యకు దాదాపు సమానంగా సలహాదారులు ఉన్నారు. మరీ విడ్డూరం ఏమిటంటే! కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పేరుతో ఇప్పటికే ఇద్దరు సలహాదారులను ప్రభుత్వం నియమించగా, మరో ముగ్గురు సలహాదారుల నియామకం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం....

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్


ఎన్నికల హామీలకు తిలోదకాలిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని సైతం పరిపూర్ణంగా అమలు జరపడం లేదు. మొక్కుబడిగా కొన్ని పథకాలు అమలు పరుస్తున్నా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా, తెలంగాణ విద్యారంగంలో కొత్త అధ్యాయానికి నాంది...

కాళేశ్వరంను ‘రెడీమేడ్ ఏటీఎం’గా మార్చుకుంటున్న రేవంత్ రెడ్డి!


కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల కుంభకోణంకు పాల్పడిందని, తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆ మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేసి, పేదలకు పంచుతానని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో, అంతకు ముందు పెద్ద ఎత్తున...

ముస్లింలను బీసీ జనాభాలో కలిపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం


తెలంగాణ బీసీ జనాభాలో అత్యధికంగా బీసీ ‘ఈ’ క్యాటగిరీలోని ముస్లింలే అగ్రస్థానంలో నిలిచారు. బీసీల మొత్తం జనాభాలో ముస్లింలు 27,95,727 మంది (7.9%) ఉన్నారు. ఆ తరువాత ముదిరాజ్‌ జనాభా అత్యధికంగా ఉన్నది. నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో...

ద్రోహానికి మరో పేరు కాంగ్రెస్


భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఒక సందర్భంలో ఇలా అన్నారు. ”చరిత్రలో అరుదుగా వచ్చే కీలక రాజ్యాంగ మలుపును మనం సద్వినియోగం చేసుకుంటామా? లేదా జర్మన్ తత్త్వవేత్త హేగెల్ హెచ్చరించినట్టు పాఠాలు నేర్చుకోకుండా మళ్లీ మళ్లీ వదిలేస్తామా?” జవహర్‌లాల్ నెహ్రూ...

అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ చరిత్ర రాహుల్ తెలుసుకోవాలి!


అంబేద్కర్ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాదు.. మనసులో పెట్టుకొని ఆచరించాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సూచించారు. ముందుగా అంబేద్కర్‌ను అవమానాలకు గురి చేసిన కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాలని...

ఎమర్జెన్సీని తలపించే ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు


“కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేం అందించిన మొదటి ప్రయోజనం ‘స్వేచ్ఛ’. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పని చేసుకొనే వాతావరణం కల్పించాం. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇచ్చాం” అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం...