పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తెలంగాణ పరిస్థితి


(జూన్ 30న మేడ్చల్ మల్కాజ్ గిరి ఘట్కేసర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆమోదించిన రాజకీయ తీర్మానం) తెలంగాణలో నేడు పరిస్థితి ‘పైరు పచ్చగా ఉన్నా.. పందికొక్కులు మేసినట్లు’ తయారైంది. స్వరాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తయినా.. అమరుల త్యాగాలు, నీళ్లు-నిధులు-నియామకాల ఆకాంక్షలు...

రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు


(రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో అరిగోస పడుతున్న రైతులకు భరోసా కల్పించే దిశగా వ్యవసాయ తీర్మానం)  వరంగల్ రైతు డిక్లరేషన్‌తో అన్నదాతలకు అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక అందులో ఒక్క హామీని అమలు చేయలేదు. రుణమాఫీ నుంచి రైతు భరోసా...

నరేంద్ర మోదీ.. యుగానికొక్కడు


(వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పునాది వేస్తూ విజయవంతంగా 12 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందిస్తూ తీర్మానం)  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పాలన భారత చరిత్రలో మేలిమలుపు అనడంలో అతిశయోక్తి లేదు....

భాగ్యనగర భవిష్యత్తు మార్చేందుకు మరింత బలంగా ప్రజల్లోకి వెళ్దాం!


భాగ్యనగరాన్ని సరైన దిశలో నడిపించగలిగేది, ప్రజల ఆశలను నెరవేర్చగలిగేది బిజెపి మాత్రమే అని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. అభివృద్ధి రాజకీయాలా? లేక కుటుంబ రాజకీయాలు, అవినీతి రాజకీయాలా? అనే నిర్ణయం ఇప్పుడు ప్రజల చేతిలో ఉందన్నారు. భాగ్యనగర...

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల డ్రామేశ్వరం


వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల గురించి గొప్పగా చెప్పుకొన్నారు. 2008లో నాటి సమైక్య రాష్ట్రం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినా 2014 వరకు ప్రధాన బ్యారేజీ మీద పక్క రాష్ట్రంతో ఒప్పందం...

మెట్రోరైల్‌ ఫేజ్‌-2లో రేవంత్ ప్రభుత్వ అలసత్వం బహిర్గతం


మెట్రోరైల్‌ ఫేజ్‌-2 అనుమతులు, పెండింగ్‌ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా జాప్యం చేస్తున్నదని, ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న ఆరోపణలకు బ్రేక్ పడింది. కేంద్ర మంత్రి...

‘హిట్లర్’ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ‘ఎమర్జెన్సీ మనస్తత్వం’ వెల్లడించిన రేవంత్ రెడ్డి


ఆక్రమణలను అరికట్టడానికి, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా) గురించి మాట్లాడుతూ, ఆ సంస్థను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా కాంగ్రెస్ ‘ఎమర్జెన్సీ మనస్తత్వం’ను బహిర్గతం...

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు రేవంత్ తీరు


ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలివ్వడం, గద్దెనెక్కాక హామీలను బొంద పెట్టడం, ప్రజలను తప్పుదోవ పెట్టించడానికి బిజెపి లాంటి ప్రతిపక్ష పార్టీలపై పచ్చి అబద్ధాలతో నిందలు వేయడం మొదటి నుంచీ కాంగ్రెస్ నైజం. గత రెండున్నర సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి వ్యవహారశైలి చూస్తే ఈ విషయంలో...

రైతుల పక్షాన నిలిచిన ‘రైతు గోస – బిజెపి భరోసా’ యాత్ర


తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, రైతు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన “రైతు గోస – బిజెపి భరోసా”...

రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం...