ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల రాజకీయవేత్త
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల రాజకీయవేత్త మే 18న నార్వేలో పర్యటించబోతున్నారు. ఆయనే.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ! నార్వే రాజు హెరాల్డ్ ఆయనకు స్వయంగా సాదర స్వాగతం పలుకుతారు. ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ భారత వాణిజ్య రంగానికి ప్రాచుర్యం కల్పించే...
