ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల రాజకీయవేత్త


ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల రాజకీయవేత్త మే 18న నార్వేలో పర్యటించబోతున్నారు. ఆయనే.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ! నార్వే రాజు హెరాల్డ్ ఆయనకు స్వయంగా సాదర స్వాగతం పలుకుతారు. ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ భారత వాణిజ్య రంగానికి ప్రాచుర్యం కల్పించే...

కొత్త ప్రపంచానికి భారత్‌ ఇటలీ బాట


అంతర్జాతీయ వ్యవస్థ పెను మార్పులకు లోనవుతున్న ప్రస్తుత సందర్భంలో అత్యున్నత రాజకీయ, సంస్థాగత స్థాయిలలో క్రమబద్ధ సంప్రదింపులు రెండు దేశాల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత 21వ శతాబ్దంలో ఆయా దేశాల ఆవిష్కరణ సామర్థ్యం, ఇంధన పరివర్తన నిర్వహణ, వ్యూహాత్మక సార్వభౌమత్వం వంటివి ప్రజా...

ప్రాణత్యాగమే కాదు, జీవించి దేశానికి సేవ చేయడమూ దేశభక్తే


”దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగం మాత్రమే కాదు, జీవించి ఉండి దేశానికి సేవ చేయడం కూడా గొప్ప దేశభక్తి” అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా...

గ్రామస్థాయిలో మహిళా సాధికారత


ఒడిశాలోని దాదాపు 5,000 జనాభా ఉన్న నమన్‌గూడ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ పుష్పాంజలి భుయాన్‌కు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. గ్రామంలో అధికారికంగా ‘గ్రామసభ’ సమావేశం కావడానికి ముందే ఆమె గ్రామంలోని మహిళలందరినీ ఒకచోటకు చేర్చారు. అంతకుముందు జరిగిన ఆ ‘మహిళా...

నేరాలలో అగ్రగామి, సైబర్ క్రైమ్ రాజధానిగా తెలంగాణ!


“తెలంగాణాలో క్రైమ్‌ రేట్‌ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్‌ నగరంలో దారుణం.. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు.. హైదరాబాద్‌లో అయితే చెప్పడానికే వీల్లేదు.. బైక్‌ రేసులంటూ ఇష్టమొచ్చినట్టు వెళ్తున్నారు..” అని స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్దికాలం క్రితం ఆందోళన...

వికసిత్ భారత్ అంటే సంక్షేమం కూడా


బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన 97 లక్షల మంది సరైన పత్రాలు సమర్పించకపోవడం అక్కడ సమస్య ఉన్నది అనడానికి స్పష్టమైన సంకేతమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు, కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. తొలగించిన...

సెమీ కండక్టర్ల రంగంలో దూసుకుపోతున్న భారత్


“దశాబ్దాలుగా, భారతదేశం సెమీ కండక్టర్ల విషయంలో ‘బస్సు మిస్ అయింది’ (అవకాశాన్ని కోల్పోయింది) అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ మాట ఎంత మాత్రం నిజం కాదు,” అని రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సమాచార, ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు....

కేసీఆర్‌లానే రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్


తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు దోచుకున్న గత కేసీఆర్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా క్షోభ పెట్టింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో, ఎరువులు అందించడంలో, పెట్టుబడి సాయంలో నిబద్ధత చూపించక, మిల్లర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లు చేయడమే తమ విధానంగా వ్యవహరించింది....

మోదీ ‘ఏడు సూత్రాలు’తో నిశ్శబ్ద సంకేతాలు!


అసెంబ్లీ ఎన్నికల అనంతరం పరిస్థితులు సద్దుమణుగుతున్న తరుణంలో, పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంపై దేశం దృష్టి మళ్లుతోంది. ఈ సంఘర్షణ మూడున్నర నెలలకు పైగా ప్రపంచ ఇంధన మార్కెట్లను పట్టిపీడిస్తోంది. అనేక ఆసియా దేశాలు ఇప్పటికే ఇంధన వినియోగంపై...

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు దగా


ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలబడటానికే బిజెపి ”రైతు గోస – బిజెపి భరోసా” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్....