సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా వెనుక భారీ అవినీతి


కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి, సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను, ముఖ్యంగా రైతులను, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వ్యవహారంలో అవినీతికి పాల్పడుతుందని, కమీషన్లకు తెరదీసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ధరణిలోని...

వినతి పత్రాలిచ్చేందుకు సచివాలయానికి వెళ్లినా అరెస్టే!


తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా విద్యార్థుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించేందుకు...

ఉధృతంగా బిజెపి అసెంబ్లీ ముట్టడి


ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి – తెలంగాణ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని...

భారత్‌కు గుదిబండగా మారిన నెహ్రూ సోషలిజం


దిల్లీలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు ప్రముఖ కార్పొరేట్‌ దిగ్గజాలను ఎలా పట్టించుకోలేదో ఎత్తిచూపుతూ సోషల్‌ మీడియాలో పలు పోస్టులు వెలిశాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన నిరంతరం గుప్పిస్తున్న విమర్శలు, ఆ కార్పొరేట్‌ దిగ్గజాలపై చేస్తున్న బురదజల్లుడు...

యువతే వికసిత్ భారత్ నిర్మాతలు


బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో నిర్వహించిన ‘యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానమిస్తూ దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువతే...

క్రమశిక్షణ, ప్రజలతో బంధమే బిజెపి విజయ రహస్యం


ప్రజలతో నిరంతర సంబంధాలను బలోపేతం చేసుకోవాలని, ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేయాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ప్రతికూల రాజకీయాలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాలని, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బూత్...

అమెరికాలో ట్రంప్‌తో భేటీకి రేవంత్ రెడ్డి ప్రయత్నించారా?


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు అనుమతించిన కేంద్ర విదేశాంగ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం కాంగ్రెస్ వర్గాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి తన పర్యటన వివరాలను పూర్తిస్థాయిలో అందించకపోవడం, పర్యటన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పకపోవడంతోనే హోదాకు తగ్గట్టు పర్యటన లేదని...

కొండా సురేఖ అసమ్మతితో ఒంటరిగా రేవంత్ రెడ్డి!


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం ప్రారంభమైంది. తక్షణమే ఆమెపై తగిన చర్య తీసుకోలేక తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మీడియా సమావేశం పెట్టించి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేయించాల్సిన...

‘న్యాయ సౌలభ్యం’తోనే ‘వ్యాపార సౌలభ్యం’


వికసిత్ భారత్ దిశగా భారత్ ప్రయాణం ‘భారత ప్రజలమైన మన’ సామర్థ్యాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతున్న ఒక సంస్కరణల గాథ. ఇది కేవలం ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, సాంకేతికతల అభివృద్ధికి మాత్రమే పరిమితమైన కథ కాదు; సమాన ప్రాధాన్యం కలిగిన వ్యవస్థాగత...

విధ్వంస రాజకీయాలకు చరమగీతం – వికసిత్ భారతానికి శ్రీకారం


స్వతంత్ర భారతదేశం 80వ పడిలో అడుగుపెట్టింది. అనేక వైరుధ్యాలకు నిలయమైన భారతదేశం ఎక్కువ కాలం మనుగడ సాగించదన్న వాదనలను పటాపంచలు చేస్తూ, భిన్నత్వంలో ఏకత్వానికి ఆదర్శంగా నిలిచాం. ఆకలి కేకల నుంచి ఆహార భద్రత వైపు పయనించాం. అప్పుల కోసం ఆరాటపడే దేశం...