ప్రాణత్యాగమే కాదు, జీవించి దేశానికి సేవ చేయడమూ దేశభక్తే


”దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగం మాత్రమే కాదు, జీవించి ఉండి దేశానికి సేవ చేయడం కూడా గొప్ప దేశభక్తి” అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా...

నేరాలలో అగ్రగామి, సైబర్ క్రైమ్ రాజధానిగా తెలంగాణ!


“తెలంగాణాలో క్రైమ్‌ రేట్‌ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్‌ నగరంలో దారుణం.. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు.. హైదరాబాద్‌లో అయితే చెప్పడానికే వీల్లేదు.. బైక్‌ రేసులంటూ ఇష్టమొచ్చినట్టు వెళ్తున్నారు..” అని స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్దికాలం క్రితం ఆందోళన...

ప్రయోగశాల నుంచి ప్రజల జీవితాల్లోకి ఆవిష్కరణలు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించినట్టు మన ప్రయాణం “ఆలోచన నుంచి ఆవిష్కరణ వైపు, ఆవిష్కరణ నుంచి ప్రభావం వైపు” సాగుతోంది. ఆ మార్పు ఇప్పుడు మన ఉన్నత విద్యా సంస్థలలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇది అంతర్జాతీయ వేదికపై కూడా తనదైన ముద్ర...

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు దగా


ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలబడటానికే బిజెపి ”రైతు గోస – బిజెపి భరోసా” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్....

తెలంగాణలో కుప్పకూలిన ధాన్యం కొనుగోలు వ్యవస్థ


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్య వైఖరి వల్ల ధాన్యం కొనుగోలు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నదాతలు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం...

భారత అణుశక్తిలో చారిత్రాత్మక మైలురాయి


ఏప్రిల్ 26న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనుసులో మాట) కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు భారతదేశం ఎల్లప్పుడూ దేశ పురోగతితో విజ్ఞాన శాస్త్రాన్ని అనుసంధానించింది. ఈ దార్శనికతతో మన శాస్త్రవేత్తలు పౌర అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి...

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన రోజే అసలైన పండుగ


తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన రోజే అసలైన పండుగ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. కార్యకర్తల్లో ఉన్న ఈ పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోందన్నారు. బిజెపి క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉందని,...

రేవంత్ ప్రభుత్వంలో మంత్రులకు సమానంగా సలహాదారులు!


రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రుల సంఖ్యకు దాదాపు సమానంగా సలహాదారులు ఉన్నారు. మరీ విడ్డూరం ఏమిటంటే! కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పేరుతో ఇప్పటికే ఇద్దరు సలహాదారులను ప్రభుత్వం నియమించగా, మరో ముగ్గురు సలహాదారుల నియామకం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం....

ముస్లింలను బీసీ జనాభాలో కలిపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం


తెలంగాణ బీసీ జనాభాలో అత్యధికంగా బీసీ ‘ఈ’ క్యాటగిరీలోని ముస్లింలే అగ్రస్థానంలో నిలిచారు. బీసీల మొత్తం జనాభాలో ముస్లింలు 27,95,727 మంది (7.9%) ఉన్నారు. ఆ తరువాత ముదిరాజ్‌ జనాభా అత్యధికంగా ఉన్నది. నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో...

ద్రోహానికి మరో పేరు కాంగ్రెస్


భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఒక సందర్భంలో ఇలా అన్నారు. ”చరిత్రలో అరుదుగా వచ్చే కీలక రాజ్యాంగ మలుపును మనం సద్వినియోగం చేసుకుంటామా? లేదా జర్మన్ తత్త్వవేత్త హేగెల్ హెచ్చరించినట్టు పాఠాలు నేర్చుకోకుండా మళ్లీ మళ్లీ వదిలేస్తామా?” జవహర్‌లాల్ నెహ్రూ...