పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తెలంగాణ పరిస్థితి


(జూన్ 30న మేడ్చల్ మల్కాజ్ గిరి ఘట్కేసర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆమోదించిన రాజకీయ తీర్మానం) తెలంగాణలో నేడు పరిస్థితి ‘పైరు పచ్చగా ఉన్నా.. పందికొక్కులు మేసినట్లు’ తయారైంది. స్వరాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తయినా.. అమరుల త్యాగాలు, నీళ్లు-నిధులు-నియామకాల ఆకాంక్షలు...

తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌తో సింగరేణికి దీర్ఘకాలిక భరోసా


సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను నామినేషన్ పద్ధతిలో కేటాయించడం సంస్థ భవిష్యత్తుకు భరోసానిచ్చే చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వ రంగ సంస్థలకు...

ఉద్రిక్తంగా గాంధీ భవన్ ముట్టడి


కాంగ్రెస్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అవలంబిస్తున్న దేశవ్యతిరేక, విచ్ఛిన్నకర రాజకీయాలను ఎండగడుతూ జూలై 22న బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ చేపట్టిన ‘గాంధీ భవన్ ముట్టడి’ కార్యక్రమంతో బిజెపి రాష్ట్ర కార్యాలయ పరిసరాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. బిజెపి రాష్ట్ర...

కల్తీ ఆహారానికి కేరాఫ్‌గా హైదరాబాద్!


హైదరాబాద్‌ను అంతర్జాతీయ మహానగరంగా మారుస్తున్నామని గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దేశ విదేశాలలో ప్రచారం చేసుకొంటున్నాయి. అయితే, ఆహార భద్రత విషయంలో మాత్రం నగరం అట్టడుగు స్థాయికి పడిపోతుంది. కల్తీ ఆహార పదార్థాలు విచ్చలవిడిగా ప్రజలు చేరుతున్నాయి. ప్రపంచ రుచుల...

తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన ‘యాదాద్రి’ ఆలయ ట్రస్ట్ బోర్డు


తెలంగాణలోని ప్రముఖ ఆలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌, సభ్యుల నియామకం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రాజేసింది. చైర్మన్‌, సభ్యుల నియామకంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ నేతలను పక్కనపెట్టి ఎక్కడి...

జెన్ జీ అంటే దేశాన్ని నిర్మించేవారు!


కొన్ని ప్రతిపక్ష శక్తులు ఇతర దేశాల్లోని ‘జెన్ జీ’ (Gen Z) ఉద్యమాలను గుడ్డిగా కాపీ కొడుతూ ఇక్కడి యువతను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. అయితే, భారతీయ యువత అరాచకత్వాన్ని నమ్మదని, దేశ నిర్మాణాన్ని (Nation-building)...

మోదీ పాలనలో గిరిజనులకు గౌరవం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గిరిజన సమాజానికి గౌరవం తీసుకురావడానికి, వారి జీవన విలువలను కాపాడడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సమాజానికి గౌరవం, హక్కులు,...

భాగ్యనగర భవిష్యత్తు మార్చేందుకు మరింత బలంగా ప్రజల్లోకి వెళ్దాం!


భాగ్యనగరాన్ని సరైన దిశలో నడిపించగలిగేది, ప్రజల ఆశలను నెరవేర్చగలిగేది బిజెపి మాత్రమే అని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. అభివృద్ధి రాజకీయాలా? లేక కుటుంబ రాజకీయాలు, అవినీతి రాజకీయాలా? అనే నిర్ణయం ఇప్పుడు ప్రజల చేతిలో ఉందన్నారు. భాగ్యనగర...

బిజెపి కార్యాలయాలు ప్రజలకు అండగా నిలిచే ‘సేవా కేంద్రాలు’


రాజకీయాలు అధికారం కోసం కావు సేవ కోసం.. భోగం కోసం కావు త్యాగం కోసం.. ఐశ్వర్యం కోసం కావు తపస్సు కోసం.. అనే సేవా సంకల్పంతో ప్రతి కార్యకర్త తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సరికొత్త పోరాటానికి సిద్ధం కావాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు...

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల డ్రామేశ్వరం


వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల గురించి గొప్పగా చెప్పుకొన్నారు. 2008లో నాటి సమైక్య రాష్ట్రం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినా 2014 వరకు ప్రధాన బ్యారేజీ మీద పక్క రాష్ట్రంతో ఒప్పందం...