సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా వెనుక భారీ అవినీతి


కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి, సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను, ముఖ్యంగా రైతులను, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వ్యవహారంలో అవినీతికి పాల్పడుతుందని, కమీషన్లకు తెరదీసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ధరణిలోని...

వినతి పత్రాలిచ్చేందుకు సచివాలయానికి వెళ్లినా అరెస్టే!


తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా విద్యార్థుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించేందుకు...

ఉధృతంగా బిజెపి అసెంబ్లీ ముట్టడి


ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి – తెలంగాణ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని...

దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు


ఖిలాఫత్ ఉద్యమం నాటి నుంచే కాంగ్రెస్ బుజ్జగింపు, మతతత్వ రాజకీయాలు చేస్తూ దక్షిణాది, ఉత్తరాది పేరుతో దేశాన్ని విడగొట్టే కుట్రలు చేస్తోందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. బాధ్యతాయుతమైన హోదా కలిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత పార్లమెంటులో ప్రజా...

బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు కాంగ్రెస్ నిర్వాకమే


కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, వారిని బీసీ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావడం వల్ల నిజమైన బీసీ వర్గాలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ వాటాను కోల్పోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్...

విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే కాంగ్రెస్‌ను నిలదీస్తాం‌


తెలంగాణలోని సుమారు 40 లక్షల విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తూ, విద్యావ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి, నిరంకుశ పోకడలకు నిరసనగా బిజెపి తెలంగాణ పోరుబాట పట్టింది. ‘ఫీజుల బకాయి – బిజెపి లడాయి’ కింద బీజేవైఎం, బిజెపి అనేక...

శ్రీశైలంకు వరద ప్రవాహం.. పాలమూరు పొలాలకు చుక్కనీరు లేదు


కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదల అవుతుండటంతో శ్రీశైలానికి ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతోంది. జలాశయానికి భారీగా ప్రవాహం వస్తుండటంతో అధికారులు ఇరు రాష్ట్రాల జలవిద్యుత్ కేంద్రాల్లో...

ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు


భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ అభియాన్ తెలంగాణలో దేశభక్తిపూరిత వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు వారి కుటుంబ సభ్యులతో కలిసి...

కుటుంబ పాలన నుంచి ‘నేషన్ ఫస్ట్’ దిశగా దేశం


కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధి, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల కల్పనలో విశేష పురోగతి సాధించిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఒకప్పుడు కుటుంబ పాలనలో సతమతమైన దేశం నేడు ‘నేషన్ ఫస్ట్’...

ప్రజా సమస్యలపై పోరాటమే బిజెపి రోడ్ మ్యాప్


ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేయడమే బిజెపికి నిజమైన రోడ్ మ్యాప్ అని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయాలని ఆయన రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో,...